అధికారంలోకి రాగానే నెలకు 4వేల రూపాయల పింఛను అందిస్తాం..చంద్రబాబు నాయుడు

Spread the love

అధికారంలోకి రాగానే నెలకు 4వేల రూపాయల పింఛను అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టిడిపి చేపట్టిన ప్రజాగళం యాత్రలో భాగంగా డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో నిర్వహించన రోడ్ షో లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పేదలు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది.

టి.డి.పి.నేని 2014 లో 200 పింఛన్ ను 2వేలకు పెంచామని తెలిపారు. మళ్ళి అధికారంలోకి రాగానే 4వేలు అందిస్తామన్నారు.

పంఛన్ల విషయంలో ప్రస్తుతం అధికార పార్టీ ఓట్ల కోసం చౌకబారు రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page