SAKSHITHA NEWS

మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు స్వగృహానికి విచ్చేశారు ఎంపీ రాములు మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా మందకృష్ణ మాదిగ ని సన్మానించారు.

అదేవిధంగా భరత్ ప్రసాద్ కి దీవెనలు అందించి,SC వర్గీకరణ కోసం కృషి చేస్తున్న మోదీ ని మరొక సారి ప్రధాన మంత్రి గా మరియు పోతుగంటి భరత్ ప్రసాద్ ని ఎంపీ గా గెలవాలని దీవించారు.


SAKSHITHA NEWS