శ్రీరాముని ఫ్లెక్సీలను తొలగించి చెత్త బండిలో పడేసిన వైనం
మున్సిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహించిన నేతలు
శంకర్పల్లి చౌరస్తాలలో ఆందోళన చేపట్టిన హిందు వాహిని కార్యకర్తలు
ఆందోళన విరమింప చేసే ప్రయత్నంలో స్థానిక పోలీసులు* రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన మున్సిపల్ కార్మిక సిబ్బందిపై స్థానిక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందు వాహిని కార్యకర్తలు స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన పురస్కరించుకొని ఏర్పాటు చేసిన శ్రీరాముని ఫ్లెక్సీలను తొలగించి చెత్త బండ్లలో తరలించుటను నిరసిస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శంకర్పల్లి ముఖ్య కూడలిలో ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక పోలీసులు జోక్యంతో ఆందోళనకారులను విరమింప చేసే ప్రయత్నం చేస్తున్నారు.
శంకర్పల్లి మున్సిపల్ కార్మికుల అతి ఉత్సాహం
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
SAKSHITHA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు…