జగ్గయ్యపేట నియోజకవర్గం, వేమవరం గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు మాదల వీరయ్య చౌదరి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం సామినేని ఉదయభాను అభినందనలు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా మాదల వీరయ్య చౌదరి.
Related Posts
ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు
SAKSHITHA NEWS ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు సాక్షిత :- పరవాడ మండల కేంద్రం పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పరవాడ సిఐ ఆర్ మల్లికార్జునరావు ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల గురించి రోడ్డు…
మద్యం దుకాణాల ఉద్యోగుల నిరసన
SAKSHITHA NEWS మద్యం దుకాణాల ఉద్యోగుల నిరసనఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ సాక్షత :- అనకాపల్లి జిల్లా పరవాడ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీ విధానం ద్వారా తమ ఉద్యోగాలు…