![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 1 Whatsapp Image 2024 01 19 At 12.00.41 Pm](https://sakshithanews.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-19-at-12.00.41-PM-300x300.jpeg)
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
![ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 2 Whatsapp Image 2024 01 19 At 12.00.41 Pm](https://sakshithanews.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-19-at-12.00.41-PM-1024x683.jpeg)