శేరిలింగంపల్లి డివిజన్ లోగల రాజీవ్ గ్రుహకల్పలో “శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి” దేవాలయంలో మొదటి వార్షికోత్సవంను పురస్కరించుకొని ముఖ్య అతిధులుగా విచ్చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సందర్బంగా ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులు కార్పొరేటర్ ని శాలువాతో పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా రాగం నాగేందర్ యాదవ్ భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ కుమార్, వార్డ్ మెంబర్ శ్రీకళ, వీరేష్, సుమంత్ కుమార్, రమేష్, వీరయ్య, శ్రీనివాస్, రాము, గోపాల్ యాదవ్, రాఘవేందర్, దామోదర్, చిరంజీవి, రాములు, వెంకటేష్, కాసినాథ్, చంద్రశేఖర్, నరేష్, రాములు, శ్రీనివాస్, సౌజన్య, భాగ్యలక్ష్మి, శశికళ, కుమారి, కళ్యాణి, లక్ష్మి, రమాదేవి, సుధారాణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
“శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి” దేవాలయంలో మొదటి వార్షికోత్సవం
Related Posts
కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు
SAKSHITHA NEWS కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరుసవాల్ ను స్వీకరిస్తూన్నాం …..చర్చకు రండి – మాజీ ఎంపీటీసీ తిరుపతి సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-….కమిషన్ లు లేనిది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు అని జీవోను మీ ప్రభుత్వ…
ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
SAKSHITHA NEWS ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారుల సమీక్షకు నివేదికలు సిద్ధం చేయాలి. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్…