SAKSHITHA NEWS

పార్లమెంట్ ఘటన సూత్రధారి లలిత్ మోహన్ ఝాకు పటియాలా హౌస్ కోర్టు రిమాండ్ విధించింది. నిన్న అతడు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపర్చారు. లలిత్ కీలక ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి అతడికి వారం రోజుల రిమాండ్ విధించారు.


SAKSHITHA NEWS