SAKSHITHA NEWS

గోదావరిఖని నుండి బయలుదేరి పాదయాత్రగా అల్లూరు దర్గా వరకు చేరుకొన్ని చందరన్న భారీ మెజారిటీతో గెలవాలని దర్గాలో ప్రార్థనలు చేశారు మరియు రామగుండం నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మన రామగుండం మరింత అభివృద్ధి చెందాలంటే మన చందరన్న తోనే అది సాధ్యమవుతుందనీ వారు అన్నారు.కారుగుర్తుకు ఓటు వేసి చందరన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని రామగుండం నియోజకవర్గ ప్రజలని కోరారు

Whatsapp Image 2023 11 17 At 3.39.52 Pm

SAKSHITHA NEWS