కుత్బుల్లాపూర్ నియోజకవర్గం BRS పార్టీ అభ్యర్థి MLA కేపీ.వివేకానంద అన్న ని హ్యాట్రిక్ MLA గా గెలిపించాలని కోరుతూ భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో డప్పు కళాకారులతో కలిసి భారీ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంభిపూర్ కృష్ణ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేనటువంటి ప్రజా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారు అని తెలిపారు. ప్రజలందరూ మరో సారి BRS పార్టీకి అధికారం కట్టబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్
Related Posts
హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు
SAKSHITHA NEWS హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి,…
రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహన
SAKSHITHA NEWS రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహన రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహనప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసీపీ జి. శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమిషనర్…