SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా తాండూర్ కాంగ్రెస్ MLA అభ్యర్థి భుయ్యని మనోహర్ రెడ్డి ,ప్రెస్ మీట్ లో తాండూర్ నియోజకవర్గం లోని ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ విలేకరులు అడిగిన రాజకీయ ప్రస్థానము గురించి సవి వివరంగా,తెలియ జేశారు. 1989 సంవత్సరములో నేను సర్పంచ్ గా నిలబడటానికి అవకాశం లేకపోయినా,గ్రామీణ ప్రాంతం లో,ఎన్నికలలో పోటీకి నిలభడిన సర్పంచులను వార్డ్ మెంబర్లను 4 సర్పంచ్ లను మెంబెర్లను గెలిపించటం జరిగిందన్నారు.1994 లో DCMS డైరెక్ట్ ర్ గా 4 సంవత్సరాలు చేయడం జరిగింది.

టీడీపీలో సమన్వయ కమిటీ లోచైర్మన్ గానన్ను తీసుకోవడం,సక్సెస్ ఫుల్ గా పనిచేయడం జరిగింది.మళ్ళీ 2006 లో కులకు చెర్ల మండలం ZPTC గా అవకాశం ఇవ్వడం,నన్ను5500 వేల మెజారిటీ తో గెలువడం జరిగినది.మండలం 30,40 కోట్లతో అభివృద్ధి చేయడం మైనది, మండలం 26 సర్పంచులుంటే మెజార్టీ గ్రామపంచాయతీ లు సర్పంచులను గెలిపించటం జరిగినది.డీసీసీబీ చైర్మన్ గా నన్ను ఇనాన్మస్ గా చేయడం, నన్ను నమ్ముకున్న పార్టీని గాని, నాయకులను గాని వమ్ము చేయకుండా పనిచేయడం అయినది.మూడున్నారా సంవత్సరాలలో 2వేల కోట్ల వరకు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది, ఏ చిన్న అవినీతి లేకుండా పారా దర్శకంగాఉద్యోగుల,ప్రమోషన్ ఐన,ఏదైనా సక్రమంగా పనిచేశాను.తాండూర్ లో MLA గా గెలిచిన ప్రజలకు అందు భాటలో ఉంటా, పక్ష పాతం లేకుండ, ఉస్కామాపీయ, అక్రమ దంధలు చేయకుండా, మనోహర్ రెడ్డి అంటే ఒక మంచి MLA అనే విధంగా ఉంటా, పోలీస్ కేసులు ప్రజల పైన అడ్డ,దిడ్డంగా కాకుండా చూస్తా,డెవలప్ మెంట్ కు ప్రియర్టీ ఇస్తా, రోజు చాల మంది తిండికి లేని పరిస్థితిలో ఉన్నారు కనీసం మౌలిక సదుపాయలు కల్పిస్తా, నని తాండూర్ ప్రజలకు హామీ ఇస్తున్నమన్నారు.

Whatsapp Image 2023 11 13 At 4.24.10 Pm

SAKSHITHA NEWS