*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ రెడ్డి చికెన్ షాప్ ను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ సుజాత తో కలిసి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్, సీనియర్ నాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు బొర్రా చందు, పెద్దలు కోలన్ సంజీవ్ రెడ్డి, కోలన్ రాజ్ మోహన్ రెడ్డి, యజమానులు పరమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రామ్ రెడ్డి చికెన్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ …
Related Posts
నా ఖమ్మం కోసం నేను”
SAKSHITHA NEWS నా ఖమ్మం కోసం నేను”.వరద బాధితులకు అండగా శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, పాఠశాల మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయని ఉపాధ్యాయులు. ఖమ్మం పట్టణం మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు భారీ వర్షాల కారణంగా…
పరామర్శ
SAKSHITHA NEWS పరామర్శ నిజాంపేట్ మండల కేంద్రానికి చెందినఅనుక బలమని భర్త కిష్టారెడ్డి అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలిపిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి…