SAKSHITHA NEWS

రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కోరారు.

సాక్షిత :_ మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండల కేంద్రంలో పార్టీ గెలుపు కొరకు మండల స్థాయి బూత్ కమిటీ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన…_
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
ఈ సందర్భంగా *ఎమ్మెల్యే శంకర్ నాయక్ * మాట్లాడుతు తెలంగాణలో మిషన్ భగీరథ నీళ్ళు రాని ఇల్లు ఉందా
నీళ్ళు లేని చెరువు ఉందా వైకుంఠదమం లేని గ్రామం ఉందా రోడ్ లోని ఊరు ఉందా 24 విద్యుత్ రాని గ్రామం ఉందా
అభివృధి లేని పట్టణం ఉందా గురుకులం లేని నియోజకవర్గం ఉందా సంక్షేమ పథకం అందని ఇల్లు ఉందా
బీఅర్ఎస్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని ఇల్లు ఉందా మరి ఇవన్నీ చేసిన BRS పార్టీకి మరో సారి పట్టాం కట్టి కేసీఆర్ ని ముచ్చటగా మూడోసారి సీఎం చెయ్యలని కోరారు_


ఎమ్మెల్యే శంకర్ నాయక్ కి అత్యధిక మెజారిటీ అందిస్తాం అని హామీ ఇచ్చిన నెల్లికుదురు మండల బీఆర్ఎస్ శ్రేణులు
ఈ సమావేశంలో జిల్లా రైతు కోఆర్డినేటర్ బాలాజీ నాయక్, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు, మండల అధ్యక్ష కార్యదర్శులు పరిపాటి వెంకట్ రెడ్డి, వెన్నకులు శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ యాదగిరి రెడ్డి, ఎంపీటీసీ వాణి, యసం రమేష్, లక్ష్మ రెడ్డి, బిక్కు నాయక్, ఆకుల జగ్గయ్య, భీముడు, బత్తిని అనిల్, గుండా వెంకన్న, విజయ్ యాదవ్, నవీన్ రావు, చిర్రా యకాంతం, జాంగా వంశీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్యనాయకులు, తదితరులు, పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 13 At 3.24.21 Pm

SAKSHITHA NEWS