SAKSHITHA NEWS

ఆటో ఢీకొని ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తికి గాయాలు

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల పరిధిలో ఎదురు ఎదురుగా ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన మొహిద్దీన్ పురం గ్రామ సమీపంలో గల మూలమలుపు దగ్గర చోటుచేసుకుంది ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు గాయాలైన వ్యక్తిని 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


SAKSHITHA NEWS