యూనియన్ కు గుర్తింపు ఇచ్చిన సందర్భంగా

Spread the love

బాపట్ల

ది.12.9.2023 న రాష్ట్ర ప్రభుత్వం APPTD EMPLOYEES UNION కు G.O.NO.97 ప్రకారం యూనియన్ కు గుర్తింపు ఇచ్చిన సందర్భంగా ,ఈరోజు 13.9.2023 న గుర్తింపు రావటానికి సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి ,చీఫ్ సెక్రెటరీ శ్రీ జవహర్ రెడ్డి , మన M. D. , AP JAC AMARAVATHI చైర్మన్ శ్రీ బొప్పరాజు ,మన ప్రియతమ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ దామోదర్ మరియు శ్రీ పోలా భాస్కర్ ముఖ్య కార్యదర్శి బాపట్ల జిల్లా మరియు బాపట్ల డిపో తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ జేయుచున్నాము. ఎంప్లాయిస్ యూనియన్ 72 సంవత్సరాల చరిత్ర గల యూనియన్. నిరంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకత్వం మా సొంతం. అతి తక్కువ సమయంలో మా యూనియన్ ఉద్యోగుల కు చేస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకొని మా ఎంప్లాయిస్ యూనియన్ కు గుర్తింపు ఇచ్చిన పై వారికి మరొక్కమారు హృదయ పూర్వక ధన్యవాదాలు. Y.S.RAO.&Y.N.RAO.& COMMITTEES OF BAPATLA DT.&DEPOT.

Related Posts

You cannot copy content of this page