గాయత్రి నగర్ లైబ్రరీ పార్క్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పార్క్ అభివ్రుద్ది పనులలో భాగంగా పచ్చదనం

Spread the love

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లైబ్రరీ పార్క్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పార్క్ అభివ్రుద్ది పనులలో భాగంగా పచ్చదనం కొరకు మొక్కులను నాటేందుకు ఎర్రమట్టి పనులు జరుగుతున్న సందర్భంగా కార్పొరేటర్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సంబంధిత కాంట్రాక్టర్ కు పనుల్లో నాణ్యత పరిమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, యోగి రాజు, సమీన, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page