SAKSHITHA NEWS

222వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం.

సాక్షిత అమరావతి. : ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం.*

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌.శ్రీధర్, వ్యవసాయశాఖ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరు.


SAKSHITHA NEWS