SAKSHITHA NEWS

167 దేవరపల్లి వెంకటేశ్వరరావు ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి 167 లో ప్రచారం చేస్తున్నారు
167వ173 బూతు దేవరపల్లి వెంకటేశ్వరరావు పదిమంది సభ్యులతో కలిసి ఎంపీ కాలనీ జగదీష్ కాలనీలలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ కుంజ ధర్మా గారిని గెలిపించమని కమలం గుర్తుకే ఓటు వేయమని విస్తృత ప్రచారం కొనసాగుతుంది సోమవారం చర్చి వెనుక భాగం నుండి ప్రచారం స్టార్ట్ అయింది

Whatsapp Image 2023 11 24 At 3.35.38 Pm

SAKSHITHA NEWS