మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని 129 సురారం డివిజన్ నెహ్రూ నగర్

Spread the love

మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని 129 సురారం డివిజన్ నెహ్రూ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మరియు డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్ , సీనియర్ నాయకులు ఫిరోజ్ , మధు మోహన్ , మహిళా అధ్యక్షురాలు హేమలత ,అరుణ , ప్రశాంత్ ,కిరణ్ , దశరథ్ ,అఖిల్ , జమీల్ ,దాసు ,క్రిపల్ సింగ్, ధనలక్మి, సుభద్ర, భాగ్య, జయశ్రీ, లిబ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page