SAKSHITHA NEWS

శ్రీశైలం హైదరాబాద్ హైవే పై రాస్తారోకో…

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తరగతి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న నిఖిత చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి అని , న్యాయం కోసం శాంతి యుతం నిరసన చేస్తున్న NSUI నాయకులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు తీరుకు నిరసనగా
&
ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చెయాలి డిమాండ్
చేస్తూ డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశికృష్ణ ఆధ్వర్యంలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు…
.


SAKSHITHA NEWS