SAKSHITHA NEWS

ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టడాన్ని స్వాగతిస్తూ.. మహిళల హర్షం.

హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ , బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బంగారు శృతి మరియు సోదరీమణులు కలిసి, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాకాయలు పేల్చి సంబరాలు చేయటం జరిగింది..


SAKSHITHA NEWS