SAKSHITHA NEWS

Warangal Khammam Nalgonda District MLC Election

వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా పరిది లో ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా తూర్పు వరంగల్ లోనీ ఖిలా వరంగల్ 35వ డివిజన్ లో పద్మశాలి సేవా సంఘం లో ముఖ్య కార్యకర్తలు,పట్ట భద్రులతో తో సమావేశం లో పాల్గొని వారికి దిశా నిర్దేశం చేసి బి అర్ ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కి మద్దతుగా ఓటు వేయాలని,ఇతర పట్ట భద్రులతో ఓటు వేయించి రాకేష్ రెడ్డి గెలుపుకోసం కృషి చేయాలనీ కోరిన ఎన్నికల ఇంచార్జి జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో 35 డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్,ఇంచార్జి లు పాలేపు రాజేంద్ర ప్రసాద్,దావా సురేష్,నాయకులు నగేష్,డివిజన్
,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS