SAKSHITHA NEWS

రికార్డు ధర పలికిన వర్జీనియా పొగాకు

ఆంధ్ర ప్రదేశ్:

వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. ఏపీలోని జంగారెడ్డి గూడెం కేంద్రంలో కిలో పొగాకు రూ.352 రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ కేంద్రానికి మొత్తం 1025 పొగాకు బేళ్లు రాగా 731 బేళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏప్రిల్ 27న కిలో వర్జీనియా పొగాకు ధర అత్యధికంగా రూ.341 పలికింది.

రికార్డు ధర పలికిన వర్జీనియా పొగాకు

SAKSHITHA NEWS