శాసనసభా పక్ష సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

శాసనసభా పక్ష సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

SAKSHITHA NEWS

Vemireddy Prashanthi Reddy in the meeting of the legislative party

కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధ్యక్షతన విజయవాడ ఏ కన్వెన్షన్‌లో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అందరూ నారా చంద్రబాబు నాయుడు ని శాసన సభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోవూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి .. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.

WhatsApp Image 2024 06 12 at 14.07.47

SAKSHITHA NEWS