అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ కు చెందిన టిఆర్ఎస్ మహిళా కార్యకర్త వాణి భర్త ఇటీవల అకాల మరణం చెందారు. అలాగే జనప్రియ నగర్ కు చెందిన మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్ ఇటీ వల రోడ్డు ప్రమాదంలో గాయాలు కాగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుదీన్ డివిజన్ లోని నాయకులతో కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించడం జరిగింది.
టిఆర్ఎస్ మహిళా కార్యకర్త వాణి భర్త ఇటీవల అకాల మరణం చెందారు
Related Posts
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ
SAKSHITHA NEWS రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ…
తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.
SAKSHITHA NEWS తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.కూకట్పల్లి నియోజకవర్గం మట్టే ప్రసన్న కుమార్ ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ…