SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మాజీ ఎమ్మెల్సీ, బి అర్ ఏస్ భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ బాలసాని లక్ష్మి నారాయణ ఇంట్లో పని చేసే రమ- శ్రీను దంపతుల రెండవ కుమారుడు మరణింంచడంతో వారి స్వగ్రామం చింతకాని మండలం పాతర్లపాడు వెళ్లి, పవన్ కు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
వారితో పాటు స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు పెంట్యాల పుల్లయ్య, జిల్లా రైతు బందు నాయకులు మంకేన రమేష్, లచ్చయ్య తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS