SAKSHITHA NEWS

ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధులు చల్లా వీర్సంగప్ప ఇటీవల మృతి అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.వారి కుటుంబాన్ని సోమవారం నాడు పరామర్శించి సంగప్ప కుమారుడు అడిగప్ప ను మాట్లాడి వీర్ సంగప్ప గారి గతాన్ని గుర్తు చేసుకున్నారు.