నేడు జాతిపిత మహాత్మాగాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

Spread the love

పల్నాడు

నేడు జాతిపిత మహాత్మాగాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

నేడు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో గల వారి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్య్ర కోసం పోరాడిన వ్యక్తులలో కీలక పాత్ర పోషించిన వారు మహాత్మాగాంధీ , లాల్ బహదూర్ శాస్త్రి ని కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ కళలను నిజం చేస్తున్న ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, వారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం ను నేడు సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం ను ప్రజల ముందుకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని తెలిపారు. అలాగే మన ప్రాంత అభివృద్ధి కి ముఖ్యమంత్రివర్యులు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page