SAKSHITHA NEWS

SCHEME పథకం ప్రకారమే నాపై కుట్ర జరుగుతోంది.

సహాయం కోసం అధికారి శాంతి నన్ను కలిసినంత మాత్రాన అక్రమ సంబంధం అంటగడతారా?

నిజనిజాలు తెలుసుకోకుండా కొంతమంది జర్నలిస్టులు నాపై వార్తలు రాస్తున్నారు.

మా పార్టీకి చెందిన కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

విజయవాడ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇష్యూపై రాజ్యసభ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్.

SCHEME

SAKSHITHA NEWS