SAKSHITHA NEWS

గుంటూరు జిల్లా

తాడేపల్లి

ఉండవల్లి సెంటర్ లో ఓ సెల్ పాయింట్ లో చోరీ

లక్ష రూపాయలు నగదు అపహరణ

సీసీ కెమెరాలో రికార్డు అయిన దొంగతనం దృశ్యాలు

షట్టర్ కి వేసిన తాళాలు వేసినట్టే ఉండి లోపల డబ్బు మాయం అవటంతో ఆశ్చర్యపోయిన షాపు యజమాని

సీసీ కెమెరా పరిశీలించగా షాపు పైన రేకు కట్ చేసుకుని చోరీకి పాలుపడ్డాడని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించిన షాపు యజమాని


SAKSHITHA NEWS