ప్రజలిచ్చే కోర్టు తీర్పుకి శిక్ష ఉంటాది

Spread the love

ప్రజలిచ్చే కోర్టు తీర్పుకి శిక్ష ఉంటాది

అన్ని పార్టీలకమైన వైసిపి విజయం తథ్యం

ఎమ్మెల్యే ప్రసన్న

…..

సాక్షిత : నెల్లూరు జిల్లా మండలంలో పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్ని పార్టీలకమైన వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు మళ్లీ తిరిగి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నారు డబ్బుకి పేద ప్రజల మధ్య అని 2024 లో వైఎస్ఆర్సిపి గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు, ధనవంతులకి పేదలకు మధ్య ఎన్నికల సంఘం ఉందని అభివృద్ధి ఏం చూపిస్తారు ఎందుకంటే మీకు ఎక్కడెక్కడ ఏ ఊరు ఉంది మండలాలు ఉన్నాయో మీకు తెలుసా నియోజకవర్గంలో ఎక్కువసార్లు పుట్టింది నేను డబ్బు సంచులు ఎన్ని ఉన్నా ప్రజలు కోర్టు తీర్పులో శిక్ష పడక తప్పదు, ప్రసన్న కుమార్ రెడ్డి బోలా మనిషి మల్లి తిరిగి పార్టీలో చేర్పించుకుంటారని చాలామంది నాయకులు అధికారం ఉన్నంతవరకు అనుభవించి డబ్బులు సంచులు చూచి వెళ్లిపోవడం జరిగింది, పార్టీలో అడుగు పెట్టడం కాదు పార్టీ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకుంటానని తెలియపరిచారు.ఈకార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి,ఆఫ్ కప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, డీసీఎంఎస్ చైర్మన్ వీర చలపతి రావు, కోవూరు నియోజకవర్గం యువజన విభాగ అధ్యక్షులు రజత్ రెడ్డి,అచ్యుత్ రెడ్డి, నవీన్ రెడ్డి ,మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page