SAKSHITHA NEWS

79వార్డులో శరవేగంగా సాగుతున్న శ్రీదుర్గామాంబ ఆలయం అభివృద్ధి పనులు.

దాతలు కోసం ఎదురు చూపులు.

ఆలయ చైర్మన్ సుందరపు అప్పారావు.

పరవాడ గ్రేటర్ 79 వార్డు లంకెలపాలెం బ్రిడ్జి డౌన్ లో వెలిసి ఉన్న శ్రీ దుర్గమాంబ ఆలయం పుననిర్మాణం పనులు సరే వేగంగా జరుగుతున్నాయి. ఆలయం వద్ద కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు,అనంతరం ఆలయ చైర్మన్ సుందరపు అప్పారావు మాట్లాడుతూ దుర్గమాంబ ఆలయ పునర్నిర్మాణంకి ఎవరైనా దాతలు ఉంటే కమిటీ సభ్యులు కలవలసిందా కోరారు.ఇప్పటివరకు విరాళాలు ఇచ్చిన ఆలయం నిర్మాణం కొరకు సహాయం చేసిన దాతలకు కమిటీ సభ్యులు తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆలయం నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి ఆలయం నిర్మాణం కార్యక్రమం మరింత చురుగ్గా సాగాలని గ్రామ ప్రజలను సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యర్ర కోటేశ్వరరావు, యలమర్తి వెంకటరావు,దిగుమర్తి కాశీరావు,దాసరి రామరావు, సుందరపు శ్రీనివాస్,చెలపరెడ్డి రామరావు,మరియు గ్రామ పెద్దలు కర్రిఅప్పారావు,కర్రి జువల్లు,కాత నూకేష్,బోండా అప్పారావు, సర్వసిద్ది సన్యాసిరావు,చౌడమడ నర్సిగ్ రావు(ఆటో యూనియన్ ప్రెసిడెంట్),యలమర్తి సునీత,యర్ర అప్పారావు,కరణంఈశ్వర అమ్మ,తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS