SAKSHITHA NEWS

జోహార్ వైయస్ఆర్

మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్

ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ ఏనుగుల బొమ్మ వద్ద దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి గారి 15వ వర్ధంతి సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహంకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు బాలాజీ నాయక్, సురేష్ రెడ్డి.డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రానికి మాజీ సీఎం డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు భౌతికంగా దూరమైనా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాంబాశివా రెడ్డి, నీరుడు యాదగిరి, స్వామి, స్టాలిన్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు, వైయస్ (వెంకటేశ్వరులు), నారాయణ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఆర్ కె, ఏవి రెడ్డి, రవీందర్ రెడ్డి,రజిని కాంత్,అజయ్ వర్మ, మధుకర్ రెడ్డి,బలరామ్, కృష్ణ, నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS