శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు

Spread the love

కందుకూరు నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు …..

ఉదయం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తరువాత కందుకూరు పట్టణ పరిధిలోని దూబగుంట, కందుకూరు మండలంలోని కోవూరు, పంటవారిపాలెం గ్రామాల్లో వేడుకలకు హాజరయ్యారు.

మధ్యాహ్నం ఉలవపాడు మండలంలోని చాకిచెర్ల, పెదపట్టపు పాలెం, రెడ్డిపాలెం గ్రామాల్లోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

పెదపట్టపుపాలెం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు సీనియర్ కార్యకర్తలను పరామర్శించి ధైర్యం చెప్పారు.

కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page