SAKSHITHA NEWS

ఫోటో రైట్ అఫ్:

కొత్తగూడ, మే09(న్యూస్): ఉమ్మడి కొత్తగూడ మండలంలోని ఎస్సి, ఎస్టి విద్యుత్ వినియోగదారులకు 101 యూనిట్ల లోపు వారు కుల ధ్రువీకరణ పత్రం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో అందచేసి సబ్సిడీ పొందాలని, కుల ధ్రువీకరణ పత్రం అందచేయకపోతే సబ్సిడీ లేకుండా పూర్తి బిల్లు చెల్లించాల్సిన చెల్లించవలసి వస్తుందని, ఈ సబ్సిడీ ని సద్వినియోగం చేసుకోవాలని ఎఈ సురేష్ తెలిపారు.


SAKSHITHA NEWS