58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ.. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన జగన్.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే…
వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దన్న కడప కోర్టు వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ లకు కోర్టు ఆదేశం లోకేష్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యపై ప్రస్తావించొద్దన్న కోర్టు
పులివెందులలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చిన్నాన్న వివేకా హత్య జరిగి ఐదేళ్లయినా హంతకులకు శిక్ష పడలేదని మండిపాటు అవినాశ్రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోందన్న పీసీసీ చీఫ్ జగన్ తన అధికారాన్ని అడ్డేసి మరీ హంతకులను రక్షిస్తున్నారంటూ ఆరోపణ…
మైదుకూరు: వైఎస్ రాజశేఖర్రెడ్డికి సీఎం జగన్ (YS Jagan) వారసుడే కాదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె మాట్లాడారు.. వైఎస్ పాలనతో…
వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఏపీసీసీ చీఫ్, కడప అసెంబ్లీ అభ్యర్థి వైఎస్ షర్మిల(YS Sharmila) మండిపడ్డారు. గోద్రాలో దాడి జరిగినప్పుడు జగన్ మాట్లాడలేదని… బీజేపీకి బానిసగా ఉన్న జగన్.. బీజేపీని అంటే గిట్టని వైఎస్ఆర్ వారసుడు…
గొల్లపూడి లో 3650 మందికి ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి గొప్ప మనసు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి …..సర్నాల తిరుపతిరావు
గొల్లపూడి,విజయవాడ రూరల్ మండలంమైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామంలో హారతులు పెట్టి మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సర్నాల తిరుపతిరావు ని పూలతో ఆహ్వానించారు..ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ….. గొల్లపూడి…
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానం పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ముందుగా ప్రచారం జరగినట్లే ఆమె కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఢిల్లీలో ఉదయం జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో ఆమేరకు…
మూడూ గంటలకు ఎపిసిసి ఆంధ్ర రత్న భవన్లో సమావేశం కానున్న వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా బరిలోకి దిగనున్న వైఎస్ షర్మిల. షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయాలని ఇప్పటికే సూచించిన ఏఐసిసి. ఏఐసిసి ఆదేశాలతో పోటీ…