ఎమ్మెల్యే ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

తాండూర్ TSRTC భస్సు 6ట్రిప్పులు బంద్చేయడం కారణంగా, ప్రయాణికులు మరియు విద్యార్థులు అవస్థలుపడుతున్నారు

వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత )గతంలో TSRTC తాండూర్ భస్సు డిపో నుండి దేవనూర్ మీదుగా కొత్తూరుకు 6 ట్రిప్పులు నడిచేది, ఇప్పుడు సక్రమంగా నడపడం లేధు అసలు రావటం లేదు,దీనితో ప్రయాణికులు మరియు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడు తున్నారు, ఎందుకొరకు,…

You cannot copy content of this page