కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన

జి.కొండూరు మండలంలోని కందులపాడు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు…

You cannot copy content of this page