ఉచిత రేష‌న్‌తో ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌వు: ప్రియాంక గాంధీ

ఉచిత రేష‌న్‌తో ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌వు: ప్రియాంక గాంధీఐదు కిలోల ఉచిత రేష‌న్‌తో ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌వ‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలోని రాయ్‌బ‌రేలిలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు. ఉపాధి ల‌భిస్తేనే…

శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

తమిళనాడు రాష్ట్రంలోని టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళితే.. బాణ సంచా తయారీ కేంద్రంలో ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. ఈ ప్రమాదంలో పేలుడు ధాటికి మొత్తం ఏడుగురు…

ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్.. కేసు నమోదు

మహారాష్ట్ర – ఖడక్‌వాసలాలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ ఓటు వేసే ముందు ఈవీఎంకు హారతి ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్‌పై సింహగడ్ పోలీస్…

ఎయిరిండియా ఉద్యోగుల సామూహిక సెలవు, సిక్‌ లీవ్‌ పెట్టిన 300 మందికి పైగా ఉద్యోగులు.

86 ఎయిరిండియా విమానాలు రద్దు.. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల అవస్థలు. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app Sakshitha NewsDownload app https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app Sakshitha EpaperDownload app

ఈ నెల 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ధామ్‌

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ధామ్‌లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పంచముఖి భోగమూర్తి పల్లకి…

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌ దేవేందర్‌ యాదవ్‌

Devender Yadav is the new chief of Delhi Pradesh Congress ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నిన్న ఆదివారం సాయంత్రం నియమితుల య్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన…

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

inquiry on MLC Kavitha's bail petition ఢిల్లీ మద్యం కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది. రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇవ్వను న్నారు. లిక్కర్ ఈడి…

జార్ఖండ్ పాలము ర్యాలీలో పాల్గొన్న ప్రధాని

Prime Minister participated in Jharkhand Palamu rally.. Modi criticizes Congress and JMM జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర…

ఒకే పేరు ఉందని వద్దంటే ఎలా?: సుప్రీం కోర్టు

What if there is only one name?: Supreme Court ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పందించింది. ‘తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలా అడ్డంకి…

సీబీఐ మా నియంత్రణలో లేదు ! సుప్రీంకు కేంద్రం స్పష్టికరణ !

సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడం..…

You cannot copy content of this page