మునుగోడులో ప్రజలు బీఎస్పీని ఆదరిస్తున్నారు

మునుగోడులో ప్రజలు బీఎస్పీని ఆదరిస్తున్నారు

మునుగోడులో ప్రజలు బీఎస్పీని ఆదరిస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ మునుగోడు మండలంలో బీఎస్పీ అభ్యర్థి శంకారాచారితో ఆర్ఎస్ ప్రవీణ్ కలిసి ప్రచారం నిర్వహించారు. మునుగోడులో ఓట్లు రాబట్టేందుకు ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం,ఇతర వస్తువులు పంపిణీ…