బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 30న శాస్ర్తోక్తంగా పూజా కార్యక్రమాలుగృహలక్ష్మి విధివిధానాలు రూపొందించండిఅధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం రాష్ట్ర ప్రభుత్వం…

బండి అరెస్ట్.. ఎందుకో తెలియదా ?:డీజీపీ కి కిషన్ రెడ్డి ఫోన్

హైదరాబాద్: భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటో చెప్పాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కేసు వివరాలు కాసేపటి తర్వాత వెల్లడిస్తామని…

హనుమాన్ విజయ యాత్ర బందోబస్తు పై సీపీ సమీక్ష

హనుమాన్ విజయ యాత్ర బందోబస్తు పై సీపీ సమీక్ష సైబరాబాద్ : రానున్న (ఏప్రిల్ 6వ తేదీ) హనుమాన్ విజయ యాత్రను పురస్కరించుకొని బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ఇన్స్పెక్టర్…

స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన ప్రమాదంలో మృతి

సాక్షిత : స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత…

పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీక్‌ అయిందంటూ జరుగుతున్న ప్రచారం

హైదరాబాద్‌: పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీక్‌ అయిందంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆమె ఆరా తీశారు. ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని వరంగల్‌, హనుమకొండ జిల్లాల డీఈవోలు మంత్రికి తెలిపారు.…

ఏప్రిల్ 8న హైదరాబాద్కు మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్ కు రానున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్- తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్ రైలును అదే…

మార్గదర్శి కేసు.. రామోజీరావు, శైలజా కిరణ్ ను విచారిస్తున్న AP CID

మార్గదర్శి కేసు.. రామోజీరావు, శైలజా కిరణ్ ను విచారిస్తున్న AP CID AP: మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు.. విచారణ నిమిత్తం…

తెలంగాణ వినియోగదారుల ఫోరం రాష్ట్ర కమిటీ

తెలంగాణ వినియోగదారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కి మెమోరండం తెలంగాణ వినియోగదారుల ఫోరం రాష్ట్ర అడాక్ కమిటీ కన్వీనర్ రుద్రారం శంకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ…

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని, ఆ ఆలోచనలను మానుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ…

వరల్డ్ టాప్-10 ఆసుపత్రుల్లో జంట రాష్ట్రాలకు చెందిన ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ కి దక్కిన చోటు

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే టాప్-10 కంటి ఆసుపత్రుల జాబితాలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి చోటు దక్కింది. స్పెయిన్ కు చెందిన ఎస్సీ ఇమాగో ఇన్ స్టిటూషన్స్ విడుదల చేసిన…

You cannot copy content of this page