విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో పర్యటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామితో భేటీ అయ్యారు. వచ్చే నెల 3వ తేదీన రిషికేష్లో ప్రారంభించనున్న చాతుర్మాస్య దీక్షపై చర్చించారు. దీక్షా కాలంలో…
సాక్షిత : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి శనివారం చండీగఢ్లో పర్యటించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్, గవర్నరు బండారు దత్తాత్రేయ, పంజాబ్ గవర్నరు భన్వర్లాల్ పురోహిత్లను కలిసారు. వచ్చే నెల(జూలై) 3వ తేదీ నుండి రిషికేష్లో చేపడుతున్న…
విశాఖ శారదాపీఠంలో సేవా కార్యక్రమాలు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి సన్యాసం స్వీకరించి నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా చినముషిడివాడలోని పీఠ ప్రాంగణంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు సంప్రదాయ వస్త్రాలను…