సాక్షిత పటాన్చెరు : జిహెచ్ఎంసి పరిధిలోని కాలనీలలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్-ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో కాలనీల ప్రజలతో…
Khammam first in cleanliness survey. స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఖమ్మం ఫస్ట్.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ. కృషి చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులను అభినందించిన మంత్రి.సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ‘స్వచ్ఛసర్వేక్షణ్’లో దేశంలోనే ఖమ్మం ఫస్ట్ ప్లేస్…