తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వారి యొక్క ఆదేశాల మేరకు మధిర డిపోలో ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ప్రారంభించిన డిపో డిఎం దేవదానం మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ వసంత్ కుమార్ మాట్లాడుతూ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని జయరాం నగర్ హెచ్పి పెట్రోల్ పంప్ లో ఉచితంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన శాశ్వత వాటర్ ప్యూరిఫైర్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.…