పోస్టల్ బ్యాలెట్ అంశంలో రికార్డు సృష్టించిన ఏపీ.

ఈనెల 5, 6, 7, 8, తేదీల్లో పనిచేసే జిల్లాల్లోనే… తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ఏర్పాట్లు. దాదాపు 5 లక్షలకు పైగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు. 4లక్షల 50 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు.…

జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు

జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు.. అన్ని వర్గాల ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. కంచికచర్ల పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో…

చరిత్ర సృష్టించిన కేరళ

దేశంలోనే తొలిసారి తిరువనంతపురం స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఏఐ టీచ‌ర్ (AI Teacher) రోబో. కేరళలో ఏఐ ‘ఐరిస్’ టీచరమ్మ.. విద్యార్థులకు భలేగా పాఠాలు చెబుతుందిగా..! భారత మొట్టమొదటి ఏఐ ఐరిస్ టీచర్ వచ్చేసింది. దేశంలోనే తొలిసారిగా ఏఐ టీచర్‌తో…

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యవసాయ విస్తరణాధికారి శ్రీశైలం సహా క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నారు. 20 మంది రైతులు మరణించినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి…

కృష్ణాజిల్లా కోర్టు ప్రాంగణంలో కలకలం సృష్టించిన ఎసీబీ దాడులు

రూ.90 వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడిన ఎక్సైజ్ కోర్టు ఏపీపీ విజయలక్ష్మి, కానిస్టేబుల్ బాలకృష్ణ ఎసీబీ ఎఎస్పీ స్నేహిత నేతృత్వంలో దాడి చేసిన ఎసీబీ డీఎస్పీలు శ్రీనివాస్, శరత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన ఎసీబీ ఎఎస్పీ…

You cannot copy content of this page