అనంతపురంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చాం: చంద్రబాబు సాగునీరు ఇస్తే చాలు.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు గొల్లపల్లి రిజర్వాయర్ను 18 నెలల్లో పూర్తి చేసి కియాను తెచ్చాం కియాలో ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయి కియా వల్ల ప్రత్యక్షంగా,…
కామారెడ్డి జిల్లాతెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ప్రచారాలతో హీటెక్కిస్తున్నారు. దీనిలో భాగంగా ఇవ్వాళ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో ఏర్పాటుచేసిన ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఓటు ఒక బ్రహ్మాస్త్రం దాన్ని సరైన పద్ధతిలో వాడితేనే మన…
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బిచ్కుంద మండలాల్లోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టే మంజీరా (నాగమడుగు) ఎత్తిపోతల పథకం పనులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి…