సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించగలరు: మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్

సాక్షిత శంకర్‌పల్లి: ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రెవిన్యూ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పన్నుల విషయంలో ఎలాంటి తప్పులు ఉన్న సరిచేయుటకు గాను…

You cannot copy content of this page