షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు

కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించారు. అలాగే అవినాష్ రెడ్డి, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును…

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అభ్యర్థన మేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూ రిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం…

షర్మిలకు కేసీఆర్ ఒక్కడే దెయ్యంలా కనిపిస్తున్నాడు – తమ్మినేని

షర్మిలకు కేసీఆర్ ఒక్కడే దెయ్యంలా కనిపిస్తున్నాడు – తమ్మినేని. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలనడం సరైనది కాదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.షర్మిలకు కేసీఆర్ ఒక్కడే దయ్యంలా కనిపిస్తున్నాడని.. కేంద్రంలో ఉన్న…

You cannot copy content of this page