శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వేద పండితులు ఎమ్మెల్సీ కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ…

You cannot copy content of this page