రామ్ లల్లా విగ్రహానికి గుజరాత్ వజ్రాల వ్యాపారిగ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని ముఖేష్ పటేల్ 11 కోట్ల రూపాయల విలువైనవజ్ర కిరీటాన్ని విరాళంగా ఇచ్చాడు.6కిలోల బరువున్న ఈ కిరీటం విలువైన రత్నాలతో అలంకరించబడింది.ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆయన కిరీటాన్ని అందజేశారు.
A businessman is fond of Modi మోదీపై ఓ వ్యాపారి బంగారు అభిమానం సాక్షిత : గుజరాత్లో భాజపా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఓ బంగారం వ్యాపారి ప్రధాని నరేంద్రమోదీ ప్రతిమను బంగారంతో తయారుచేశాడు. సూరత్కు చెందిన బసంత్ బోహ్రాకు…