Whatsapp Image 2024 01 23 At 5.22.29 Pm

రామ్ లల్లా విగ్రహానికి గుజరాత్ వజ్రాల వ్యాపారి

రామ్ లల్లా విగ్రహానికి గుజరాత్ వజ్రాల వ్యాపారిగ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని ముఖేష్ పటేల్ 11 కోట్ల రూపాయల విలువైనవజ్ర కిరీటాన్ని విరాళంగా ఇచ్చాడు.6కిలోల బరువున్న ఈ కిరీటం విలువైన రత్నాలతో అలంకరించబడింది.ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆయన కిరీటాన్ని అందజేశారు.

మోదీపై ఓ వ్యాపారి బంగారు అభిమానం

A businessman is fond of Modi మోదీపై ఓ వ్యాపారి బంగారు అభిమానం సాక్షిత : గుజరాత్‌లో భాజపా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఓ బంగారం వ్యాపారి ప్రధాని నరేంద్రమోదీ ప్రతిమను బంగారంతో తయారుచేశాడు. సూరత్‌కు చెందిన బసంత్‌ బోహ్రాకు…

You cannot copy content of this page