విజన్ వైజాగ్: విశాఖలో రహేజా ఐటీ పార్క్

విశాఖ రుషికొండ ఐటీ సెజ్ లో ఐటి పార్కు ఏర్పాటుకు రహేజా గ్రూపుకు 7.24 ఎకరాలు కేటాయించిన ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం.

వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్ర‌క‌టించారు

వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా సీఎం జ‌గ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ సిద్ధ‌మా అంటున్నాడు. చంద్ర‌బాబు కుర్చీలు ఎత్త‌మంటున్నాడ‌ని మండిప‌డ్డారు. టీడీపీ-జ‌న‌సేన‌, వైసీపీలు బీజేపీ…

వైజాగ్‌ కిడ్నీ రాకెట్‌ కేసులో ఆరుగురు అరెస్ట్.. ఇద్దరు వైద్యులు, ప్రధాన నిందితుడు పరార్‌

వైజాగ్‌ కిడ్నీ రాకెట్‌ కేసులో ఆరుగురు అరెస్ట్.. ఇద్దరు వైద్యులు, ప్రధాన నిందితుడు పరార్‌ వైజాగ్‌లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు దళారులను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. అసలు సూత్రధారితో పాటు…

వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ వెనుక కుట్ర ఇదీ.. నేను చెప్పింది అబద్ధమైతే పరువు నష్టం దావా వేయండి : మంత్రి కేటీఆర్‌

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ టేకోవర్‌పై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపిస్తలేరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వైజాగ్‌ స్టీల్‌…

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని, ఆ ఆలోచనలను మానుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ…

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి! కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానండి! కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్…

You cannot copy content of this page